కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
 
 
[[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర్య పార్టీ అభ్యర్ధిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను, [[గౌతు లచ్చన్న]], [[ఎన్.జి.రంగా]]ల అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవ ధ్యేయంగా కష్టించి పనిచేశాడు. అప్పటి నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా, ఆ తరువాత [[శ్రీకాకుళం లోకసభలోక్‌సభ నియోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు 2004) లోక్ సభ సభ్యునిగా బారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు.
 
ఇతడి భార్య విజయకుమారి; వీరికి ఇద్దరు పిల్లలు; ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రధమ ఉద్దేశ్యంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు.
పంక్తి 40:
[[వర్గం:1957 జననాలు]]
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:11వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:12వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:13వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:14వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]