ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధుడు, [[పార్లమెంటు]] సభ్యుడు మరియు [[లోకసభలోక్‌సభ స్పీకరు]]. ఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. [[పచియప్పా కళాశాల]] నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం తిరుపతి లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా [[1915]] -[[1950]] వరకు నిర్వహించాడు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
 
[1934]]లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోకసభలోక్‌సభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోకసభలోక్‌సభ ఎన్నికలలో [[చిత్తూరు లోకసభలోక్‌సభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
 
[[1948]]లో మొదటి లోకసభలోలోక్‌సభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత [[1956]]లో స్పీకరుగా ఎన్నుకోబడ్డాడు. [[1962]]లో [[బీహార్]] [[గవర్నరు]]గా నియమితులై [[1967]] వరకు ఆ పదవిలో ఉన్నాడు.
 
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా [[1966]]లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించాడు.
పంక్తి 21:
[[వర్గం:1891 జననాలు]]
[[వర్గం:1978 మరణాలు]]
[[వర్గం:1వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:2వ లోకసభలోక్‌సభ సభ్యులు]]
 
[[en:Madabhushi Ananthasayanam Ayyangar]]
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు