పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

బాటు చేస్తున్న మార్పు: లింకులను చేరుస్తుంది
పంక్తి 29:
 
కొందరు నాయకులు మధురనేలుచున్న విశ్వనాథ నాయకుని వద్ద, తంజావూరి నాయకుల వద్ద సేనానులుగా చేరిరి. ఫెద్దవీరప్ప నాయుదు, రుద్రప్ప నాయుడు మున్నగువారు సింహళదేశ యుద్ధములలో మధుర నాయకులకు విజయములు సాధించిపెట్టి కురివికులము మొదలగు జమీందారీలు పొందిరి.
 
 
బ్రిటిష్ వారి కాలములో కురివికులము జమీందారు [[పెమ్మసాని నందస్వామిదురై కొండలస్వామి నాయుడు]].
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు