శ్రీ వెల్లంకి నాగినీడు గారు విజయవాడ దగ్గర కలువపాములకలువపాములలో లో జన్మింఛారుజన్మించారు. కెమికల్ టెక్నాలజీ లోటెక్నాలజీలో డిప్లొమా చేశారు. ఎల్ వి ప్రసాద్ గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్ కిల్యాబ్కి జనరల్ మేనేజర్ గామేనేజర్గా చేస్తున్నారు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్ కిఎన్టీఆర్కి వీరాభిమాని. తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రం లోచిత్రంలో అద్భుతంగా చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి మర్యాదరామన్న చిత్రం లోచిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు. చాలా రోజుల తర్వాత తలుగు వెండితెరకి అచ్చ తెలుగు ప్రతినాయకుడు డొరికాడనిదొరికాడని ప్రేక్షకులు సంబరపడుతున్నారు.