1,744
edits
===పొత్తాపి నాయకులు===
===అద్దంకి నాయకులు===
1208-09 ప్రాంతములో అద్దంకిని చక్రనారాయణ వంశస్థులైన మహామండలేశ్వరుడు మాధవ మహారాజు పాలిస్తున్నాడు. శాలంకాయన గోత్రీకుడు. దీనిని బట్టి వీరు క్రీ.శ 4-5 శతాబ్దములలో పాలించిన శాలంకాయనుల శాఖీయులు కావచ్చును. 1239 సంవత్సరపు సారంగధరదేవుని శాసనము ప్రకారము మాధవ మహారాజు గణపతిదేవునికి సామంతునిగా ఉన్నాడు. తరువాత రాజ్యాన్ని మాధవుని కుమారుడు సింహళదేవుడు 1257 వరకు పాలించాడు.
===నిడదవోలు చాళుక్యులు===
|
edits