చిత్తూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ.ఎస్.మనోహర్ తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సి.కె.జయచంద్రారెడ్డిపై 3888 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మనోహర్‌కు 58788 ఓట్లు లభించగా, జయచంద్రారెడ్డికి 54900 ఓట్లు వచ్చాయి.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]
 
==మూలాలు==