కె.మాలతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
{{ఇతరవాడుకలు||మాలతి పేరుతో ఉన్న ఇతర వ్యాసాల|మాలతి}}
'''కె.మాలతి''' తెలుగు చలనచిత్ర నటీమణి. [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] ఈమెకు పేరు తెచ్చిన చిత్రం, అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. [[పాతాళ భైరవి]] చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటంచిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి[[గుణసుందరి కథ]](1949), అందులో [[శాంతకుమారి]]తో కలిసి ''కలకలా ఆ కోకిలేమో పలుకదంటే వింటివా'', ''చల్లని దొరవేలే చందమామ'' పాటలు పాడింది. 1951లో విజయా వారి [[పాతాళ భైరవి]]
==చిత్ర సమాహారం==
|