కె.మాలతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{ఇతరవాడుకలు||మాలతి పేరుతో ఉన్న ఇతర వ్యాసాల|మాలతి}}
 
'''కె.మాలతి''' తెలుగు చలనచిత్ర నటీమణి. [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] ఈమెకు పేరు తెచ్చిన చిత్రం, అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. [[పాతాళ భైరవి]] చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటంచిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి[[గుణసుందరి కథ]](1949), అందులో [[శాంతకుమారి]]తో కలిసి ''కలకలా ఆ కోకిలేమో పలుకదంటే వింటివా'', ''చల్లని దొరవేలే చందమామ'' పాటలు పాడింది. 1951లో విజయా వారి [[పాతాళ భైరవి]]లోఆమెకులో ఆమెకు [[పి.లీల]] పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత [[కాళహస్తి మహత్యం]](1954)లో కన్నడ కంఠీరవ [[రాజ్‌కుమార్]]తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/కె.మాలతి" నుండి వెలికితీశారు