వశిష్ఠ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి JVRKPRASAD (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 543727 ను రద్దు చేసారు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[వశిష్ట మహర్షి]] హిందూ పురాణాలలో ఒక గొప్ప
అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయనకు పరమ పతివ్రత మరియు పతిభక్తి పరాయణురాలైన [[అరుంధతి]]తో వివాహమైంది. వీరికి 100 మంది కుమారులు కలిగెను. వారిలో శక్తి జేష్టుడు. ఇతని పుత్రుడే [[పరాశరుడు]].
<br />
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.
==మూలాలు==
|