పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ చేర్చు
చి బొమ్మ చేర్చు
పంక్తి 12:
ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు పెద్ద బాలశిక్షను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో గుజిలీ ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి. పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ 1916లో వావిళ్ళ వారిది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు. '''భాషోద్దారకులు [[వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి]] 1949 పరిష్కరణలో''' ఇలా చెప్పారు:
భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి (పెద్దబాలశిక్ష) గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ పెద్ద బాలశిక్షకు ఉంది.'''1983'''లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు పెద్ద బాలశిక్ష ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
[[దస్త్రం:PeddaBalaSikshaSamplePagesMonoSmall.jpg|right|thumb| పెద్దబాలశిక్ష పేజీ 32, నీతివాక్యములు]]
 
==మూలాలు==
*బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''సురభి-పెద్ద బాలశిక్ష'''''(1997) [లోని ఆరుద్ర గారి '''''ఆనంద వాక్యాలు''''' మరియు బుడ్డిగ సుబ్బరాయన్ గారి '''''నా మాట ''''']
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు