వై.యస్. రాజశేఖరరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 45:
===రైతు భాందవుడు===
రాయలసీమ ప్రాంతంలోని అనావృష్టి ప్రాంతం నుంచి వచ్చిన వై.ఎస్.కు రైతులపై, వ్యవసాయరంగంపై అపారమైన మమకారం చూపినాడు. మండుటెండలలో పాదయాత్ర చేసి రైతుల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా 2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం తదితర వాగ్దాలను చేసినాడు. అధికారంలోకి వచ్చిన తొలి రెండు సంవత్సరాలలోనే రూ.16,000 కోట్లు హరితాంధ్రప్రదేశ్ కోసం వెచ్చించి <ref>http://www.ysr.in/YsrProfile.aspx</ref> సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషిచేశాడు. దాసరి నారాయణరావు రైతు భాందవుడిగా కీర్తించాడు.<ref>http://www.vaartha.com/content/1133/dr-dasari-narayanarao.html</ref> రైతుసమస్యలు తమవిగా భావించి కృషిచేయాలని వై.ఎస్.అధికారులను ఆదేశించేవాడు. రైతాంగాన్ని బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఉద్ఘాటించాడు.<ref>http://sightfirst.org/news/view/newsDisplay.jsp?newsId=NWS004013</ref>
==2009 ఎన్నికలు==
|