ఎమెస్కో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఎమెస్కో''' <ref>[http://emescobooks.com/index.html ఎమెస్కో జాలస్థలి]</ref>అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. '''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే [[బందరు]]లో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాకెట్‌ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. 1978లో ఎం.ఎన్‌.రావు మరణించడంతో ఆయన కుమారుడు శేషాచల కుమార్‌ ఎమెస్కో సంస్థనుండి ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్,సాహితీ ప్రియుడు,పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన [[ధూపాటి విజయకుమార్‌]] 1989 లో సంస్థను కొన్నాడు. 11 కోట్ల టర్నోవర్‌తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40 మంది పనిచేస్తున్నారు.
'''ఎమెస్కో''' అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. ఇది [[దక్షిణ భారతదేశం]]లో అధికంగా పుస్తక ప్రియులచే పుస్తకాలు కొనిపించిన సంస్థ.
తెలుగు పలుకుబడికి, పదాలకు నిలువెత్తు దర్పణంగా నిలిచే [[మహా నిఘంటువు]] రూపకల్పనలో నేడు ఎమెస్కో ఉం ది.
'''ఎమ్. శేషాచలం అండ్ కో''' (టూకీగా '''ఎమెస్కో''') వ్యవస్థాపక కర్తలు. [[1970]] ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించి ప్రజాదరణ పొందారు. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించారు.ఎమెస్కో మద్దూరి శేషాచలంచే [[బందరు]]లో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు ఎం.ఎన్.రావు శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ఎమెస్కో ప్రచురణలు తొలుత పాఠ్యపుస్తకాలతో మొదలయ్యాయి.అందులో లీలావాచకం ప్రసిద్ధికెక్కినది.<ref>http://www.telugubhakti.com/telugupages/Celebrities/Mnrao/Memories.html</ref> [[మద్దూరి శేషాచలం]] పేరు మీదనే ( [[మద్దూరి శేషాచలం కంపెనీ]] ) ఎమెస్కోగా సంస్థ ప్రాచుర్యం పొందింది. సికింద్రాబాద్‌, నాటి మద్రాస్‌లలో కూడా ఎమెస్కో కార్యాలయాలు పనిచేశాయి.శేషాచలం కుమారుడు మద్దూరి నరసింహరావు (ఎం.ఎన్‌.రావు) హయాంలో ఉన్నత స్థాయికి చేరింది. ప్యాకెట్‌ సైజు పుస్త కాలను ప్రచురించి ఈ రంగంలో విప్లవం సృష్టించారాయన. 1978లో ఎం.ఎన్‌.రావు మరణించడంతో ఎమెస్కో నిర్వ హణ బాధ్యతలు ఆయన కుమారుడు శేషాచల కుమార్‌ ఎమెస్కో సంస్థను విక్రయానికి పెట్టారు.ఎమెస్కో అభిమాని, మార్క్సిస్ట్‌,సాహితీ ప్రియుడు,పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తాలుకా ప్రగడవరం గ్రామానికి చెందిన [[ధూపాటి విజయకుమార్‌]] 1989 లో సంస్థను కొన్నారు.తెలుగు పలుకుబడికి, పదాలకు నిలువెత్తు దర్పణంగా నిలిచే [[మహా నిఘంటువు]] రూపకల్పనలో నేడు ఎమెస్కో ఉం ది. 11 కోట్ల టర్నోవర్‌తో నిర్వహిస్తున్న ఎమెస్కోలో 40 మంది పనిచేస్తున్నారు. ధూపాటి సీతారామాచార్యులు, శ్రీరంగతాయారు దంపతుల కుమారుడైన విజయకుమార్‌ సతీమణి పేరు వెంకట రాజ్యం. వారి కుమార్తె శారద వివాహిత కాగా, కుమారుడు నరేంద్ర అమెరికాలో ఎం.ఎస్‌.చేస్తున్నారు.
 
==ఎమెస్కో వారి పుస్తకాలు==
==పూర్వ చరిత్ర==
బొమ్మల ఎమెస్కో పంచతంత్రం - పాలంకి వెంకట రామచంద్రమూర్తి.,కొంగ డాక్టరు - వి.పాండురంగారావు,[[ముత్యాలసరాలు]] - [[గురజాడ అప్పారావు]] ,ముప్పాళ్ళ రంగనాయకమ్మ-స్వీట్‌ హోమ్‌, భానమతి-అత్తగారి కథలు, మూళ్ళపూడి వారి బు డుగు, యద్దనపూడి సులోచనారాణి-సెక్రటరీ, కోడూరి కౌసల్యాదేవీ- శాంతినికేతన్‌, ముణిమాణిక్యం-కాంతం కథలు మనుచరిత్ర, వసుచరిత్ర, క్రీడాభిరా మం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్యం, శృంగార శాకుంతలం, శృంగార నైషధం, అహల్య సంప్రదనం, కళా పూర్ణోదయం, కాళహస్తి మహత్యం, పారిజాతాపహరణం, కన్యాశుల్కం, రాజశేఖరచరిత్ర, కృష్ణలీలలు, బాపు- రమణల బొమ్మల రామాయణం ఇవన్నీ ఎమెస్కో ప్రచురణలే. దాశరధి రంగాచార్యుల నాలుగు వేదాలు , బాపు-ముళ్ళపూడి ల తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పి.వి.ఆర్‌. కె.ప్రసాద్‌ ర్వ సంభవామ్‌, డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ముద్రా కమ్యూనికేషన్స్‌ వ్యవస్థాపకులు ఎ.జి.కృష్ణ మూర్తి రచనలు, రాజీవ్‌ గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసిన డి.ఆర్‌.కార్తికేయన్‌ నిప్పులాంటి నిజం, అబ్దుల్‌కలాం ఒక విజేత ఆత్మకథ, పి.వి.నరసింహరావు ది ఇన్‌సైడర్‌ (లోపలి మనిషి), భాట్టం శ్రీరామూర్తి స్వేచ్ఛాభారతం, మన వావి లాల, టంగుటూరి ప్రకాశం నా జీవిత యాత్ర, దాశరధి కృష్ణమాచార్య యాత్రాస్మృతి, చంద్రబాబునాయుడు మన సులో మాట వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్టలను ఇనమడింప చేశాయి.
ఎమెస్కో ప్రచురణలు తొలుత పాఠ్యపుస్తకాలతో మొదలయ్యాయి.అందులో లీలావాచకం ప్రసిద్ధికెక్కినది.<ref>http://www.telugubhakti.com/telugupages/Celebrities/Mnrao/Memories.html</ref> [[1970]] ప్రాంతాల్లో "ఇంటింట గ్రంధాలయం", "ఇంటింట సరస్వతీ పీఠం" పేరిట చాలా తక్కువ ధరల్లో (2-3 రూపాయలకే) పుస్తకాలు ప్రచురించింది. "సంప్రదాయ సాహితి" పేరిట ప్రబంధాలు ప్రచురించారు.
 
==ప్రజాదరణ పొందిన కొన్ని పుస్తకాలు==
బొమ్మల ఎమెస్కో పంచతంత్రం - పాలంకి వెంకట రామచంద్రమూర్తి.
కొంగ డాక్టరు - వి.పాండురంగారావు
[[ముత్యాలసరాలు]] - [[గురజాడ అప్పారావు]] ,
ముప్పాళ్ళ రంగనాయకమ్మ-స్వీట్‌ హోమ్‌
భానమతి-అత్తగారి కథలు
మూళ్ళపూడి వారి బు డుగు
యద్దనపూడి సులోచనారాణి-సెక్రటరీ
కోడూరి కౌసల్యాదేవీ- శాంతినికేతన్‌
ముణిమాణిక్యం-కాంతం కథలు
బొమ్మలమనుచరిత్ర ఎమెస్కో పంచతంత్రం - పాలంకి వెంకట రామచంద్రమూర్తి.,కొంగ డాక్టరు - వి.పాండురంగారావు,[[ముత్యాలసరాలు]] - [[గురజాడ అప్పారావు]] ,ముప్పాళ్ళ రంగనాయకమ్మ-స్వీట్‌ హోమ్‌, భానమతి-అత్తగారి కథలు, మూళ్ళపూడి వారి బు డుగు, యద్దనపూడి సులోచనారాణి-సెక్రటరీ, కోడూరి కౌసల్యాదేవీ- శాంతినికేతన్‌, ముణిమాణిక్యం-కాంతం కథలు మనుచరిత్ర, వసుచరిత్ర, క్రీడాభిరా మం, ఆముక్తమాల్యద, పాండురంగమహత్యం, శృంగార శాకుంతలం, శృంగార నైషధం, అహల్య సంప్రదనం, కళా పూర్ణోదయం, కాళహస్తి మహత్యం, పారిజాతాపహరణం, కన్యాశుల్కం, రాజశేఖరచరిత్ర, కృష్ణలీలలు, బాపు- రమణల బొమ్మల రామాయణం ఇవన్నీ ఎమెస్కో ప్రచురణలే. దాశరధి రంగాచార్యుల నాలుగు వేదాలు , బాపు-ముళ్ళపూడి ల తిరుప్పావై దివ్య ప్రబంధం మేలుకొలుపులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పి.వి.ఆర్‌. కె.ప్రసాద్‌ ర్వ సంభవామ్‌, డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ముద్రా కమ్యూనికేషన్స్‌ వ్యవస్థాపకులు ఎ.జి.కృష్ణ మూర్తి రచనలు, రాజీవ్‌ గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసిన డి.ఆర్‌.కార్తికేయన్‌ నిప్పులాంటి నిజం, అబ్దుల్‌కలాం ఒక విజేత ఆత్మకథ, పి.వి.నరసింహరావు ది ఇన్‌సైడర్‌ (లోపలి మనిషి), భాట్టం శ్రీరామూర్తి స్వేచ్ఛాభారతం, మన వావి లాల, టంగుటూరి ప్రకాశం నా జీవిత యాత్ర, దాశరధి కృష్ణమాచార్య యాత్రాస్మృతి, చంద్రబాబునాయుడు మన సులో మాట వంటి ఎన్నో పుస్తకాలు ఎమెస్కో కీర్తిప్రతిష్టలను ఇనమడింప చేశాయి.
==మూలాలు==
*http://www.suryaa.com/main/showSunday.asp?cat=1&subCat=11&ContentId=32791
"https://te.wikipedia.org/wiki/ఎమెస్కో" నుండి వెలికితీశారు