వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==కలియుగ రక్షణార్థం క్రతువు==
ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించి యజ్ఞం ఆరంభించే సమయానికి [[నారదుడు]] అక్కడకు అరుదెంచివచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ,[[మార్కండేయుడు|మార్కండేయ]], గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరుఅందరూ [[భృగు మహర్షి]] వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి [[కలియుగం]] లో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
 
==సత్యలోకం==
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు