వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

గణాంకాల తాజాకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్''' [[నవంబర్ 1]], [[1974]]లో [[హైదరాబాదు]]లో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ [[క్రికెట్]] జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 113 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 12 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టు కు మరియు ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2008 లో జరిగిన మొట్టమొధటి [[ఐపిఎల్]] లో [[దెక్కన్ ఛార్ర్జెర్స్]] జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాదు.2011 లో లక్ష్మణ్ కు [[పద్మ శ్రీ]] పురస్కారమ్ దక్కినది
 
== కెరీర్ ఆరంభము ==
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు