ఇది మంచి సమయము రారా (పాట): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇది మంచి సమయము రారా''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి గాయని [[బెజవాడ రాజరత్నం]] [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)]] చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. దీనికి ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన [[చిత్తూరు నాగయ్య]] సంగీతం అందించారు.
 
==విశేషాలు==