తెరతీయగరాదా దేవా (పాట): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెరతీయగరాదా దేవా''' 1947లో విడుదలైన [[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం (1947)]] చిత్రంలోని [[పాట]]. ఈ పాటను [[ఘంటసాల]] మరియు [[కన్నాంబ]] ఆలాపించారు. ఈ పాటకు సాహిత్యం అందించింది [[సముద్రాల రాఘవాచార్య]], సంగీతం అందించింది [[గాలిపెంచలగాలి పెంచల నరసింహారావు]].
 
==విశేషాలు==
ఈ పాట పల్నాటి యుద్ధం చిత్రంలో చివరి గీతం. ఈ చిత్రం విషాదాంతం, యుద్ధానికి కారణమైన నాగమ్మ, బ్రహ్మనాయుడు, మలిదేవరాజు మాత్రమే మిగిలిపోతారు. రణరంగంలో రక్తపాతాన్ని చూసిన నాగమ్మ మనసు కరిగిపోతాయి, ఆమె బ్రహ్మనాయుడి కాళ్ళపై పడుతుంది. వారిరువురూ పరివర్తన హృదయాలతో రక్తసిక్తమైన చేతులు జోడించి గుడిలో పశ్చాతాపంతో చెన్నకేశవుని వేడుకొంటారు. ''తెరతీయరా'' అన్న [[అన్నమయ్య]] ధోరణిలో గీతాన్ని రాశారు సముద్రాల. ఘంటసాల గొంతులో శుద్ధ శాస్త్రీయత రవళించిన గీతమిది. ఈ పాటను బ్రహ్మనాయుడైన డా. [[గోవిందరాజుల సుబ్బారావు]] మరియు నాగమ్మ అయిన [[కన్నాంబ]] మీద చిత్రీకరించారు. ఘంటసాల గోవిందరాజుల సుబ్బారావుకి పాడగా, కన్నాంబ తానే పాడుకున్నారు. ఇది ఒక అరుదైన గీతం, ఎందుకంటే ఇది [[ఘంటసాల]] మరియు [[కన్నాంబ]] పాడిన ఏకైక [[యుగళగీతం]]. [[గాలిపెంచలగాలి పెంచల నరసింహారావు]] ఈ పాటకు అద్భుతమైన సంగీతం అందించారు.
 
==పాట==