మద్దెల నగరాజకుమారి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mukteshvari (చర్చ | రచనలు) |
Mukteshvari (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దస్త్రం:TeluguFilm_MayaPilla_1951.jpg|thumb|రూపవాణి పత్రిక ముఖచిత్రంగా మాయపిల్లలో కుమారి]]
'''మద్దెల నగరాజకుమారి''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి. ఈవిడ '''కుమారి'''గా పేరుతెచ్చుకున్నారు. తెలుగు చలనచిత్రాలలో ఒకే నటుడు రెండు పాత్రలను పోషించే విధానం సతీ సులోచన (1935)తో ప్రారంభమైంది. ఆ చిత్రంలో 'మునిపల్లె సుబ్బయ్య'గా ప్రఖ్యాతి పొందిన వి.వి.సుబ్బారావు రావణుడు, ఇంద్రజిత్ పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిమణుల్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి కుమారి. నగరాజకుమారి, రాజకుమారి, కుమారి ఇలా మూడు పేర్లతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. తక్కువ చిత్రాలలో నటించినప్పటికీ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ఆమె.
|