ఎమ్వీయల్. నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎమ్వీయల్. నరసింహారావు''' ([[1944]] - [[1986]]) సుప్రసిద్ధ సాహితీవేత్త మరియు సినిమా నిర్మాత. వీరి పూర్తిపేరు '''మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు'''. వీరు [[సెప్టెంబరు 29]], [[1944]] సంవత్సరంలో [[గూడూరు]]లో జన్మించారు. [[బందరు]]లో డిగ్రీ చదివి, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ. పూర్తిచేశారు. [[నూజివీడు]]లోని ధర్మ అప్పారాయ కళాశాల తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరి చివరివరకు పనిచేశారు.ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం వికజయవంతంగా నిర్వహించారు.'తాగుడుమూతలు' శీర్షిక కూడా వీరిదే
 
1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి [[ముత్యాల ముగ్గు]] సినిమా నిర్మించారు. ఇది బాగా విజయవంతం కావడంతో, [[గోరంత దీపం]], [[స్నేహం]], [[మనవూరి పాండవులు]], [[తూర్పువెళ్ళే రైలు]], [[ఓ ఇంటి భాగోతం]] సినిమాలకు సంభాషణలు రాశారు.