సీతారామ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
శ్రీ రామ నవమి కథ . [[శ్రీ రాముడు]] మర్యాద పురుషొత్తముడు. సకల గుణాభి దేముడు.అయోద్య పతి దశరధుని పుత్రునిగా ఈ ప్రుద్వి మండలాన్ని ఏలిన జగదభి దేముడు శ్రీరాముడు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగు తాయని పురాణ ప్రసిద్ది . అట్టి శ్రీ రాముని కళ్యాణం మన అందరికి మహ పర్వదినం . ఈ రోజును [[శ్రీ రామ నవమి]] గా జరుపుకొవడం మన అనవాయితి . దేశం లో నవమి రోజున నలు మూలల విషేశం గా పూజలు నిర్వహిస్తారు . మన రాష్టం ఖమ్మం జిల్లా భద్రా చలంలో శ్రీ రామ నవమి కడు రమ్యంగా జరుపు తారు .ఆ దేవ దేవుని కళ్యాణంలో మన రాష్టం ప్రతినిదులు పాల్గొని శ్రీ రామునికి ముత్యాలు , పట్టువస్త్రాలు అందిస్తారు .శ్రీ రామనవమి వేడుకలలో కొన్ని లక్షల మంది పాల్గొని స్వామి క్రుపకు పాత్రులగుదురు .శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు ఇది మన అరోగ్యాన్నికి చాలా మంచిది .మనం ప్రతి రోజు "శ్రీ రామ జయ రామ జయజయ రామ" అనే విజయ మహ మంత్రాన్ని 108 సార్లు స్మరించుకొవడం మన పూర్వజన్మ పుణ్యఫలం .
 
[[వర్గం:రామాయణం]]
"https://te.wikipedia.org/wiki/సీతారామ_కళ్యాణం" నుండి వెలికితీశారు