ఏడు చేపల కథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: '''ఏడు చేపల కథ''' తరతరాలుగు ఆంధ్ర దేశంలో తల్లులందరూ వారి పిల్లలకు ... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4:
అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు [[కొడుకు]]లు. వారు ఒకనాడు [[వేట]]కు వెళ్ళారు. ఏడు [[చేప]]లు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.
చేపా ! చేపా ! ఎందుకెండలేదంటే,
గడ్డిమోపా ! గడ్డిమోపా ! ఎందుకడ్డమొచ్చావంటే, [[ఆవు]] నన్ను మేయలేదంటుంది.
ఆవా ! ఆవా ! ఎందుకు మేయలేదంటే, [[పాలేరు]] మేపలేదంటుంది.
పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, [[అవ్వ]] బువ్వ పెట్టలేదంటాడు.
అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే,
పిల్లవాడా ! పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావంటే, [[చీమ]] కుట్టిందంటాడు.
చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు [[పుట్ట]]లో వేలు పెడితే కుట్టనా అంటుంది.
|