ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదేకావచ్చుఇదే కావచ్చు. గీతరచయిత మల్లెమాలగా చక్కటిపాటలుచక్కటి పాటలు ఆయన ఈచిత్రంలోఈ చిత్రంలో అందించారు. రామకృష్ణ, రంగనాథ్, శ్రీధర్, చంద్రమోహన్, [[వాణిశ్రీ]] (ద్విపాత్రాభినయం) వంటి తారలతో, బాగా ఖర్చు పెట్టి నిర్మించారు. [[రాబిన్ హుడ్]] వంటి కథానాయకుడు, రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి, యువరాణిని ప్రేమించే ఒకరాజు, యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి, ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది. ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.