ప్రజానాట్యమండలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితం లో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో '''ప్రజానాట్యమండలి''' స్ధాపించబడింది. సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా బావటూ ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పటీకి
▲సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితం లో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్ధాపించబడింది.సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా బావటూ ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పటీకి వీధినాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది.
== సంస్ధాపకులు ==
ప్రజానాట్యమండలి స్దాపకులు డా. గరికపాటి రాజారావు గారు. ఆయన 1915 ఫిబ్రవరి
1953 లో నిర్మితమైన [[పుట్టిల్లు]] చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున,
== మహోన్నత వేదిక ==
ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో.
జి.వరలక్ష్మి, కోవెలమూడి ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ మున్నగు వారు.
బుర్రకథ పితామహ [[షేక్ నాజర్]],
|