అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రామరాయలు అతని సోదరులయిన తిరుమల రాయలు, వెంకటాద్రి అరవీటి బుక్క...
(తేడా లేదు)

03:48, 7 జూన్ 2011 నాటి కూర్పు

రామరాయలు అతని సోదరులయిన తిరుమల రాయలు, వెంకటాద్రి అరవీటి బుక్కరాయల మనుమలు కాబట్టి తిరుమల రాయలు స్థాపించిన వంశం అరవీటి వంశంగా ప్రసిద్ధికెక్కింది.

తిరుమలరాయలు ( 1570 - 1572) ఇతను సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి ఆ ప్రాంతాలకు తన కుమారులను ప్రతినిధులుగా ఉంచాడు. తిరుపతి, కంచి, శ్రీరంగంలలో ఉన్న దేవాలయాలకు మరమ్మత్తులు చేయించాడు.

మొదటి శ్రీరంగదేవరాయలు (1572 - 1585) ఇతను తిరుమలరాయని పెద్దకుమారుడు. ఇరుగుపొరుగు సుల్తానుల నుంచి అనేక దాడులను ఎదుర్కొన్నాడు. తొలుత అహోబిలం ను పోగొట్టుకున్నప్పటికీ తిరిగీ స్వాధీనం చేసుకున్నాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతని తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనం అధిష్టించాడు. రెందో వెంకటరాయలు ( 1585 - 1614 )


మూడో శ్రీరంగరాయలు ( 1642 - 1675 )