నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డాక్టర్ నటరాజ రామకృష్ణ''' (1933 - 2011) [[ఆంధ్రనాట్యము]], [[పేరిణి శివతాండవము]], [[నవజనార్ధనం]] వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు.ఆజన్మ [[బ్రహ్మచారి]] . ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడు. ఆంధ్రనాట్యము ఒక పురాతన ''లాస్య'' నర్తనం. పదవ శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్య కాలంలో, మగవారు నాట్యం చేసే ''పేరిణీ శివతాండవం'' ఉండేది. ప్రబంధ నాట్య సాంప్రదాయానికి సంబంధించిన ''నవజనార్ధనం'' గత 400 ఏళ్ళుగా తూర్పు గోదావరి జిల్లా, [[పిఠాపురం]] లోని ''కుంతీమాధవ మందిరం'' లో ప్రదర్శింపబడుతోంది. జూన్ 7, 2011 వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు.
 
==గురువులు, నాట్య ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు