అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 40:
అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు....,దక్షిణాది నాయకులు కుట్రలతో బీజాపూర్ సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.
ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది.
విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువభాగాన్ని బీజాపూరు,గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు. దిగువన దక్షిణాత్యంలో విజయనగర సామంతులైన మధుర, తంజావూరు, మైసూరు, నాయకరాజులు తమ తమ ప్రాంతాలను స్వంతం చేసుకుని తమ స్వంత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు.
|