అరవీటి వంశము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Trailingaswami (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 35:
ఈతని ఆస్థానంలో వేదపండితుడైన అప్పయ్యదీక్షితులు, చెన్న బసవపురాణం వ్రాసిన విరూపాక్ష పండితుడు, జైన వ్యాకరణాన్ని రచించిన బట్టలంకదేవుడు మొదలైన ప్రసిద్ధకవులు ఉండేవారు. వారేకాక భోజరాజీయాన్ని రచించిన అనంతామాత్యుడు ఉండేవారు.
ఇతనికి కుమారులు లేకపోవడంవల్ల రెందో శ్రీరంగరాయలను తన వారసుడుగా నియమించాడు.
రెందో శ్రీరంగరాయల (1616) తరవాత రామదేవరాయలు (1616-1630), మూడవ వెంకటపతి రాయలు (1630-1642)లు పాలించారు. వీరి తరవాత మూడో శ్రీరంగరాయలు పాలించాడు.
<sup>
|