ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
"సుందరదాసు" బిరుదాంకితుడు ఎమ్మెస్ రామారావు ([[మార్చి 7]], [[1921]] - [[ఏప్రిల్ 20]], [[1992]]), తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు (1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత [[వై.వి.రావు]] తన [[తాహసీల్దార్]] చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా '''"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"''' అనే ఎంకి పాట పాడించినాడు). గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన '[[సుందరకాండ|సుందరకాండము]]'([[రామాయణం]] లోని ఒక భాగం) '''ఎమ్మెస్ రామారావు సుందరకాండ''' గా సుప్రసిద్ధం. [[తులసీ దాసు]] రచించిన [[హనుమాన్ చాలీసా]] ను తెలుగులోకి అనువదించి [[ఆకాశవాణి]]లో పాడారు.ఈ రెండూ ఈయనకువీరికి మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
 
==తొలినాళ్లు==
"https://te.wikipedia.org/wiki/ఎమ్మెస్_రామారావు" నుండి వెలికితీశారు