నాల్గవ గుండయ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: బేతియ కుమారుడు కాకర్త్య గుండ్యన కాలానికి వేంగిలో కలహాలు ఆరంభ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
చాళుక్య దానార్ణవుడు రాష్ట్రకూటుల తోడ్పాటుతో తమ్ముడు రెండో అమ్మరాజును తొలగించి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు...దానార్ణవునికి తోడ్పడిన గుండ్యన నతవాడి ( నేటి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతం ) కి పాలకుడయ్యాడు. 973 లో జరిగిన అలజడుల్లో రాష్ట్రకూటవంశం అంతరించింది.
రెండో తైలపుడు చాళుక్య వంశాన్ని తిరిగి ప్రతిష్టించాడు. వేంగిలో జటాచోడభీముడుదానార్ణవుని చంపి సింహాసనాన్ని ఆక్రమించాడు.
ఇదేఅవకాశంగా గుండ్యన కుఱవాడిని కైవసం చేసుకున్నాడు. అయితే పశ్చిమ చాళుక్యసేనాని విరియాల ఎఱన సాయంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతడు గుండ్యనను చంపి 900 ప్రాంతాలలో రాజ్యం ఆక్రమించుకున్నాడు;.
"https://te.wikipedia.org/wiki/నాల్గవ_గుండయ" నుండి వెలికితీశారు