స్వర్గారోహణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
=== భారతకధ ===
జనమేజయుడు చేసిన సర్పయాగములో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారము వైశంపాయనుడు ఈ మహాభారత కధను జనమేజయుడికి వివరించాడు. ఆ సమయములో అక్కద ఉన్న వ్యాసమహర్షి శిష్యుడు ఉగ్రశ్రవసుడు ఈ భారత కధను ఆమూలాగ్రము విన్నాడు. నైమిశారణ్యములో శౌనకమహర్షి తపపెట్తిన సత్రయాగ సందర్భములో శౌనకాది మహర్షులు ఉగ్రశ్రవసుడిని పుణ్యకధను వినిపించమని కోరడముతో ఉగ్రసవసుడు తాను విన్న మహాభారత కధను రసవత్తరంగా వారికి వినిపించాడు. తరువాత వారితో " మహా మునులారా ! నేను జనమేజయుడు సర్పయాగము చేసిన సందర్భములో వైశంపాయన మహర్షి ఈ భారత కధను వినిపించగా దానిని సమూలంగా వినాను. ఆ కధను నేను మీకు ఇప్పుడు నేను వివరిస్తాను.
 
=== ఫలములు ===
 
"https://te.wikipedia.org/wiki/స్వర్గారోహణ_పర్వము" నుండి వెలికితీశారు