మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు,...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని మనీషి” గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇందులోని 45మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దం లో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో, రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషి” అని నామకరణం చేసారు. 2001 సంవత్సరంలో “అజొ. విభొ ప్రచురణల” ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది. నలభై ఏళ్ల క్రితం “ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక”లో(1962-64లో) శ్రీ తిరుమల రామచంద్ర గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవితవిశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు.
 
Line 15 ⟶ 16:
* రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ
* విశ్వనాథ సత్యనారాయణ
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/మరపురాని_మనీషులు" నుండి వెలికితీశారు