మరపురాని మనీషులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Marapurani Maneeshulu.jpg|thumb|right|మరపురాని మనీషులు పుస్తక ముఖచిత్రం.]]
ఆంధ్రప్రదేశ్ లో సుప్రసిధ్ధులైన ఓ 45 మంది ప్రముఖ పండితులు, కవులు, చరిత్రవేత్తలు, కళాసిధ్ధులు అయిన మహనీయుల అపురూప చిత్రాలు, వారి జీవిత విశేషాలు పొందుపరిచిన అరుదైన పుస్తకం “మరపురాని'''మరపురాని మనీషి”మనీషులు'''. ఇందులోని 45 మంది మహనీయులు ఇరవైయ్యవ శతాబ్దం లో తెలుగు సాహిత్యానికి, వివిధ కళలలో, రంగాల్లో ప్రకాశించినవారు కావటం వల్ల ఈ పుస్తకానికి “మరపురాని మనీషి”మనీషులు” అని నామకరణం చేసారు.
 
నలభై ఏళ్ల క్రితం “[[ఆంధ్రప్రభ]] సచిత్ర వార పత్రికలో (1962-64లో) శ్రీ [[తిరుమల రామచంద్ర]] గారు ఈ రచనలను ఒక శీర్షికగా నిర్వహించారు. ఈ పండితులందరితో స్వయంగా ఇష్టాగోష్ఠి జరిపి, వారి వారి సాంస్కృతిక, కళా జీవిత విశేషాలను తెలుసుకుని వివరంగా రాసారు తిరుమల రామచంద్రగారు. 2001 సంవత్సరంలో “అజో-విభో-కందాళం ప్రచురణ”ల ద్వారా మొదటి ఎడిషన్ వెలువడింది.
పంక్తి 9:
 
==ప్రముఖులు==
* [[అద్దంకి శ్రీరామమూర్తి]]
* ఇల్లిందల సరస్వతీదేవి
* కనుపర్తి వరలక్ష్మమ్మ
పంక్తి 16:
* గన్నవరపు సుబ్బరామయ్య
* తల్లావజ్ఝుల శివ శంకరశాస్త్రి
* [[తాపీ ధర్మారావు]]
* తుమ్మల సీతారామమూర్తి
* ద్వారం వెంకటస్వామి నాయుడు
పంక్తి 23:
* నాయని సుబ్బారావు
* పులిపాటి వెంకటేశ్వర్లు
* [[బందా కనకలింగేశ్వరరావు]]
* మాడపాటి హనుమంతరావు
* మామిడిపూడి వెంకట రంగయ్య
* [[జాషువా]]
* రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ
* [[విశ్వనాథ సత్యనారాయణ]]
* శివ శంకరస్వామి
 
"https://te.wikipedia.org/wiki/మరపురాని_మనీషులు" నుండి వెలికితీశారు