గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
=== జననం, చదువు, వివాహం ===
 
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్ట్ 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు యెలవర్రు గ్రామం, [[తెనాలి]] తాలుకా (గుంటూర్[[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ సైంటిస్ట్ నాయుడమ్మ అక్కడివాడే. సమీపంలో వున్న తురుమెళ్ళ పాఠశాలలో చదువుకొన్నాడు. యెలవర్తి రోసయ్య, మల్లంపాటి మధుసుధన ప్రసాద్ తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసి , తిరిగి వచ్చి గుంటూర్ ఎ.సి. కాలేజీలో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]] లో లా లో చేరి మధ్యలోనే స్వస్తిపలికి , ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టి కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజిని తో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడినది.
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/గుత్తికొండ_నరహరి" నుండి వెలికితీశారు