పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
PAPA RAO KVSKS (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
తిరువతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిపువతి శాస్త్రి, చెళ్లపిల్ల వేంకట శాస్త్రి మహ భారత కధను పాండవ జనము, పాండవ వనవాసము, పాండవోద్యగము పాండవ విజయము, పాండవ పాండవపట్టాభిషేకము అనే నాటకాలు గా రచించారు. అందులో అత్యంత ప్రజాదారణ పొందిన నాటకాలు పాండవోద్యగ, పాండవ విజయాలు.. రెండు నాటకాలను రెండు రోజులు ప్రదర్శించే వారు. కాలక్రమంలో ఆ రెంటినాటకాలను సంకలవనం చేసి కురుక్షేత్రము అనే నాటకం గా ప్రదర్శించేవారు ▼
▲తిరువతి వేంకట కవులుగా ప్రసిద్ది చెందిన దివాకర్ల తిపువతి శాస్త్రి, చెళ్లపిల్ల వేంకట శాస్త్రి మహ భారత కధను పాండవ జనము, పాండవ వనవాసము, పాండవోద్యగము పాండవ విజయము, పాండవ పాండవపట్టాభిషేకము అనే నాటకాలు గా రచించారు.
'''పాండవ ఉద్యోగ విజయములు''' సుప్రసిద్ధ నాటకం. దీనిని [[తిరుపతి వేంకట కవులు]] రచించారు. దీనిలోని పద్యాలు కొంతమంది తెలుగువారికి కరతలామలకం.
|