పట్రాయని నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ''' '''''పట్రాయని వెంకట నరసింహశాస్త్రి గారు'''''''' సాలూరు పెద గురువు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''''పట్రాయని వెంకట నరసింహశాస్త్రి గారు'''''''' [[సాలూరు పెద గురువుగారిగాగురువు]]గారిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు.
'''
'''''పట్రాయని వెంకట నరసింహశాస్త్రి గారు'''''''' సాలూరు పెద గురువుగారిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంగీత విద్వాంసునిగా పేరు పొందిన వారు.
 
పట్రాయని పాపయ్యశాస్త్రి గారి ఏకైక కుమారుడు - పట్రాయని నరసింహశాస్త్రిగారు.. 1872 భావనామ[[భావ]] నామ సంవత్సరంలో జన్మించారు. పట్రాయని వంశం పూర్వీకులు సంపన్నులే అయినా తాతగారు పట్రాయని పెదనరనన్నగారి అమాయకత్వానికి, దుర్వ్యయానికి వారి ఆస్తులన్నీ హరించుకుపోయాయి. చామలాపల్లిలో పట్రాయనివారికి సెంటు భూమిలేకపోయినాభూమి లేకపోయినా వారి పేరుతో పిలవబడుతున్న చెరువులు, తోటలు ఉన్నాయి. నరసింహ శాస్త్రి గారి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి. తండ్రి పాపయ్యశాస్త్రిగారు 35 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆయన మరణం తర్వాత తల్లితో పాటు ఆమె పుట్టిల్లు కారాడ కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారం లో మధురాపంతుల కూర్మన్నగారి కుమార్తె సూరమ్మగారితో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండేవారట. ఆథ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.
నరసింహ శాస్త్రి గారి బాల్యం నాటికే ఆస్తులు పూర్ణానుస్వారం అయిపోయాయి.
తండ్రి పాపయ్యశాస్త్రిగారు 35 సంవత్సరాల వయసులోనే మరణించారు. ఆయన మరణం తర్వాత తల్లితో పాటు ఆమె పుట్టిల్లు కారాడ కి చేరుకున్నారు. గుడివాడ అగ్రహారం లో మధురాపంతుల కూర్మన్నగారి కుమార్తె సూరమ్మగారితో వివాహం జరిగింది. ఆవిడ పచ్చి పసుపు కొమ్ములా ఉండేవారట. ఆథ్యాత్మ రామాయణ కీర్తనలు చక్కగా పాడేవారుట.
 
మధురా పంతుల పేరయ్యశాస్త్రిగారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పేరుపడ్డ సంగీత విద్వాంసుడు నరసింహ శాస్త్రిగారి మామగారు మధురాపంతుల కూర్మన్నగారికి పేరయ్యశాస్త్రిగారు సోదరుడు. ఆ విధంగా పినమామగారి వద్ద నరసింహశాస్త్రిగారికి కూడా శిష్యరికం లభించింది.
Line 32 ⟶ 29:
 
1931 ఆంగీరస నామ సంవత్సరంలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో నరసింహ శాస్త్రిగారు మరణించారు. పరమ ప్రశస్తమయిన రోజని, ఎంతో పుణ్యం చేసిన వారికి గానీ మరణం రాని తిథి అని చెప్పుకునే రోజు భాద్ర పద బహుళ ఏకాదశి నాడు ఆయన భగవత్సన్నిధిని చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా సాలూరు ప్రజలనుండి నరసింహ శాస్త్రిగారు ప్రత్యేకమైన గౌరవం, ఆత్మీయతలను అందుకున్నారు. సంగీత శిక్షణతో ఎందరో విద్వాసులను రూపొందించి ఆంధ్రదేశంలో సంగీతపరంగా సాలూరుకు ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టిన సాలూరు పెద గురువుగారిగా ఆయన పాత్ర చిరస్మరణీయం.
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1872 జననాలు]]
[[వర్గం:1931 మరణాలు]]