ఆమంచర్ల గోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆమంచర్ల గోపాలరావు''' (1907 - 1969) స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు మరియు చలనచిత్ర దర్శకులు.
 
వీరు సెప్టెంబరు 26 తేదీన కావలిలో[[కావలి]] లో జన్మించారు. బి.ఎ., బి.ఎల్. పట్టాలను పొందారు. వీరు 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరు విక్రయించి కార్యకర్తగా పనిచేశారు. 1930లో [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1942లో [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొన్నారు. 1952లో ఆంధ్రోద్యమంలో స్వామి సీతారాంలో కలిసి తీవ్రంగా కృషిచేశారు.
 
వీరు ''మాట పట్టింపు'', ''మల్లమ్మ ఉసురు'', ''అపరాధి'' మొదలైన నాటికలను, ''హిరణ్య కశిపుడు'', ''విశ్వంతర'' మొదలైన నాటకాలను రచించారు. కొన్ని హిందీ చలనచిత్రాలకు సహాయ దర్శకులుగా పనిచేశారు. తెలుగులో [[కాలచక్రం (1940 సినిమా)|కాలచక్రం]] (1940), [[ఒక రోజు రాజు]] (1944) అనే చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు కళా దర్శకులుగా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/ఆమంచర్ల_గోపాలరావు" నుండి వెలికితీశారు