పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
==== ఉపప్లావ్యము సీను ====
శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజునుద్దేశించిధర్మరాజు నుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధికోరగాసంధి కోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకంటూ ఇంతలోనే సంధికుదిరినాసంధి కుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధిమాటసంధి మాట ఎటలైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణున ి వైఖిరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునోదార్చిధర్మరాజు నోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధి కిసంధికి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసు కుంటుందిచేసుకుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుధ్దము తప్పదని ద్రౌపది ప్రతిన నెరవేరుతందని తెలపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలిసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .
 
==== సభ సీను ====