సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కృష్ణా జిల్లా [[ప్రజా నాట్యమండలి]] లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని [[కోడూరు అచ్చయ్య]] గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు.
 
తర్వాత మద్రాసు చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు ధరించిన పాత్రలలో [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, [[వరకట్నం]]లో కథానాయకురాలి తండ్రి పాత్ర, [[ప్రజానాయకుడు]] చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
 
వీరు 1972 సంవత్సరంలో పరమపదించారు.
 
==చిత్ర సమాహారం==
* [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] (1955)
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]