సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
కృష్ణా జిల్లా [[ప్రజా నాట్యమండలి]] లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని [[కోడూరు అచ్చయ్య]] గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు. వీరు "మా భూమి" నాటకంలో దాదా పాత్రను అంతే చక్కగా పోషించారు.
 
తర్వాత [[మద్రాసు]] చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు బడుగు రైతు, రైతు కూలీ, పెద్ద సంసారాన్ని ఈదలేక అవస్థపడుతున్న సగటు మనిషి తరహా పాత్రలు ధరించడానికి పెట్టింది పేరు. వీరు ధరించిన పాత్రలలో [[రోజులు మారాయి (1955 సినిమా)|రోజులు మారాయి]] (1955) లో కథానాయకుని తండ్రి పాత్ర, [[వరకట్నం (సినిమా)|వరకట్నం]] (1968) లో కథానాయకురాలి తండ్రి పాత్ర, [[ప్రజానాయకుడు]] (1972) చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
 
వీరు 1972 సంవత్సరంలో పరమపదించారు.
పంక్తి 19:
# [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
# [[వరకట్నం (సినిమా)|వరకట్నం]] (1968)
# [[ప్రేమ్ నగర్]] (1971) - కళ్యాణ్ సేవకుడు మల్లు
# [[ప్రజా నాయకుడు]] (1972) - కోటీసు
# [[చిట్టి తల్లి]] (1972)