స్వర్గారోహణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
=== వైశంపాయనుడు చెప్పిన దేవ రహస్యము ===
స్వర్గముములో కురుక్షేత్ర సమరములో మరణించిన రాజులను చూపించిన విషయము విన్న '''జనమేజయుడు''' వైంపాయనుడువైంపాయనుడిని " మునివర్యా ! తమరు అందరి విషయములు చెప్పారు. వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంత కాలము స్వర్గములో ఉంటారు ? శాశ్వతముగా స్వర్గములోనే ఉండిపోతారా ! లేక కొంత కాలముకొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవ జన్మమానవజన్మ ఎత్తుతారా ! వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! అది దేవరహస్యము. దానిని వేద వ్యాసవేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు. అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిసాడు. ధృతరాష్ట్రుడు, గాంధారీ కుబేరలోకములోకి చేరారు. పాండురాజు కుంతీ, మాద్రిలతో కలసి స్వర్గములో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలసి పోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలసి పోయాడు. [[శకుని]] ద్వాపరుడిలో కలసి పోయాడు. సుయోధనుడు కొమ్తకొంత కాలము స్వర్గములో స్వర్గ సుఖములు అనుభవించిన తరువాత నరకలోకములో తాను చెసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గసుఖములు, పాపకార్యములకు తగినంత నరకయాతనలు అనుభవించి తరువాత రాక్షస గణములలో ఐక్యము అయ్యారు. [[కర్ణుడు]] తన తండ్రి అయిన సూర్యుడిలో కలసి పోయాడు. [[భీష్ముడు]] అష్టవసువులలో చివరి వాడు అయి వసువులలో చేరాడు. [[ద్రుపదుడు]], [[విరాటుడు]], '''ధృష్టకేతువు, భూరిశ్రవుడు, శల్యుడు, శంఖుడు, ఉత్తరుడు,''' వీరందరూ వీశ్వదేవతలలో కలసి పోయారు. ధృష్తద్యుమ్నుడు[[ధృష్టద్యుమ్నుడు]] అగ్నిలో కలసి పోయాడు. అప్పటికెఅప్పటికే [[ధర్మరాజు]] శరీరములో కలసి పోయిన [[విదురుడు]] ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో[[యముడు|యమధర్మరాజు]]తో కలసి పోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారము [[బలరాముడు]] అనంతుడిలో కలసి పోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలు సలిపిన 16 వేల గోపికలు సరస్వతీ నదిలో స్నానము చేసి అప్సరసలుగా మారి మహా విష్ణువును[[విష్ణువు|మహావిష్ణువు]]ను సేవిస్తునారు. శ్రీకృష్ణుడితో సహగమనము చేసిన [[రుక్మిణి|రుక్మిణీదేవి]] లక్ష్మీదేవిలో కలసి పోయింది. శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మిదెవిలో[[లక్ష్మీ]]దేవిలో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! మహాభారత యుద్ధములో చనిపొయిన వారు నేను చెప్పిన వారు చెప్పని వారు అందరూ వారి వారి అంశలు అయిన '''దేవతా, రాక్షస, యక్ష, గుహ్యక, గమ్ధర్వగంధర్వ''' బృందములో కలసి పొయారు. జనమెజయ మహారాజా ! కురు పాండవులకురుపాండవుల విషయములతో కూడిన ఈ భారత కధను ఉపకధా సహితముగా నికు వివరించాను. సర్పయాగ సందర్భములో భగవానుడైన వెదవ్యాస మహర్షి అనుమతితో నెను చెప్పిన ఈ భారత కధను నీవు శ్రద్ధతో విని జ్ఞానము సముపార్జించావు " అని అన్నాడు '''వైశంపాయనుడు'''.
 
=== భారతకధ ===
"https://te.wikipedia.org/wiki/స్వర్గారోహణ_పర్వము" నుండి వెలికితీశారు