మల్లాది విశ్వనాథ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మల్లాది విశ్వనాథ శర్మ''' (1900 - 1947) సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు మరియు రచయిత.
 
వీరు కొన్ని చలనచిత్రాలకు కథలు, మాటలు, పాటలు రాశారు. [[పరమానందయ్య శిష్యులు]], [[పంతులమ్మ]] అనే సినిమాలకు స్క్రిప్టులు రాశారు.
 
==రచనలు==