గజేంద్ర మోక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==త్రికూట పర్వత విశేషాలు==
[[File:Brooklyn Museum - Vishnu Saving the Elephant (Gajendra Moksha).jpg|thumb|Vishnuమహావిష్ణువు Savingగజేంద్రున్ని Gajendra Mokshaరక్షించడం.]]
[[File:Gajendra Moksha.jpg|thumb|Vishnuవిష్ణుమూర్తి savesగజేంద్రున్ని Gajendra - the elephantరక్షించడం.]]
క్షీరసాగర మధ్యంలో [[త్రికూటం]] అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి మాడు శిఖరాలు ఉన్నాయి. ఒక శిఖరం బంగారంతో , ఇంకో శిఖరం ఇనుము తో, మరొకటి వెండితో అలరారుతూండేవి. ఆ కొండల మీద రత్న ధాతువు రకరకాలైన గగన చారులు కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలొ అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగు బంట్లు మెదలైన క్రూర మ్రుగాలతొ పాటు [[ఏనుగు]]లు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గంపులు గా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలొ అంధకారం అలముకొనేది. ఒకరోజు ఆ గుంపులు ఆహారం గ్రహించి దాహ బాధతో తిరుగుతూ సరోవరానికి చేరుతూ ఉన్నపుడు ఒక ఏనుగుల గుంపు చీలిపోయింది. అందులోని ఆడ ఏనుగులు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరు కొన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/గజేంద్ర_మోక్షం" నుండి వెలికితీశారు