ఖడ్గ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
యుద్ధ రంగంలో ఉపయోగించే కత్తి ఎలా, ఎప్పుడు ఆవిర్భవించంది! అనే విషయాలను భారతంలోని శాంతి పర్వం వివరిస్తోంది. ఆంపశయ్యపై ఉన్న భీష్ముడి దగ్గరకు ధర్మరాజాదులు వచ్చి అనేకానేక విషయాలను తెలుసుకంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజున ఖడ్గం అనేది ఎలాభూమి మీద అవతరించింది! దాని పూర్వాపరాలను చెప్పమని భీష్ముడిని నకులుడు అడిగాడు. ఆ సందర్భంలో గాంగేయుడు నకులుడికి ఇలా చెప్పాడు..బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత దేవతలు, మనుషులు తదితర ప్రాణకోటి అంతా ఆ మహనీయుడి అనుశాసనాన్ని అంగీకరించి నీతి మార్గంలో నడుచుకోసాగింది. రాక్షసులు మాత్రం అహంకార పూరితులై అన్యాయమార్గంలో నడుస్తూ దేవతలను, మునీస్వరులను అనేక విధాల వేధించసాగారు. అప్పుడు బ్రహ్మ ఆ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు హిమగిరి మీద వేయి సంవత్సరాల పాటు ఘోరతపస్సు చేసి అనంతరం గొప్ప య
=== వెలుపలి లింకులు ===
{{wiktionary}}
===మూలాలు===
* [http://online.eenadu.net/sahithyam/display.asp?url=puranam862.htm ఖడ్గం ఆవిర్భావ కథ...]
"https://te.wikipedia.org/wiki/ఖడ్గ_యుద్ధం" నుండి వెలికితీశారు