తెలుగు భాష అతి ప్రాచీన మైన ద్రావిడ భాష. తెలుగు ద్రావిడ భాష అయినప్పటికీ చాలా వరకూ సంస్కృత పదలతో ప్రభావితమయ్యింది. ఆంగ్లం15 వ శతాబ్దం లో దీన్నినికోలా డా కాంటీ అను బ్రిటీష్ మహాశయుడు తెలుగు ను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనిగా అందురుఅభివర్ణించాడు. తుళువ రాజు శ్రీ కష్ణ దేవరాయలు 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని తెలుగు భాషను హర్షించారుహర్షించాడు. ఎంతో మధురమైన, తియ్యనైన తెలుగు భాష నేడు ఆంగ్ల భాష విష ప్రభానికిప్రభావానికి గురి అయ్యి ఎన్నో వాడుక పదాలు కోల్పోంతోంది. దురదృస్టవ శాత్తు ఈరోజుల్లో సాధారణ వ్యక్తి మాట్లాడే భాషలో దాదాపు సంగం వరకూ ఆంగ్ల పదాలే విన్పిస్తున్నాయి. ఏ వ్యక్తి అయితే తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుపడి, తన సంస్కృతిని ద్వేషిస్తాడో వాడే నిజమైన దేశ ద్రోహి అని చెప్పవచ్చు.