తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాస వికీకరణ
పంక్తి 26:
| weight =
}}
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించారనిజన్మించాడని కొందరి భావన. తూము వారిది [[గుంటూరు]] మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్య గార్లులు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు.
 
 
ఇతడు [[1790]]లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారుజన్మించాడు. ఇతనికి ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుగారిపైదాసుపై పడినది. అందుకోసం [[పొన్నూరు]]లో పేష్కారుగా పనిచేశారుపనిచేశాడు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారువదులుకున్నాడు.
 
 
దాసుగారు భారతదేశం అంతా సంచరించి తాము దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారుపూజించాడు. కాలినడకన వీరుదాసు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారుదర్శించాడు. మహాభక్తుడైన [[త్యాగరాజు]] వీరినిదాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారుచెప్పాడు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారుదర్శించాడు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుగారుదాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడాడంకుంటుపడటం, బాధ కలిగించాయికలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కన్పించి [[హైదరాబాదు]]లో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహ దాసును [[భద్రాచలం]], [[పాల్వం]]చ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారుప్రసిద్ధిచెందాడు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు [[వరద రామదాసు]] గారలు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ, వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.