వర్తమాన తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.1842 జూన్ 8 న మద్రా...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.1842 జూన్ 8 న మద్రాసులో[[మద్రాసు]]లో సయ్యద్ రహమతుల్లా"వర్తమాన తరంగిణి " అనే వార పత్రిక స్థాపించాడు. ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.
*మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము.హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
"https://te.wikipedia.org/wiki/వర్తమాన_తరంగిణి" నుండి వెలికితీశారు