మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →ఇన్నయ్య చెప్పిన విశేషాలు: చిఱు మార్పులు |
చి విరామచిహ్నాల మార్పులు, అచ్చుతప్పులు |
||
పంక్తి 1:
'''మర్రి చెన్నారెడ్డి''' రెండు పర్యాయాలు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ [[కాంగ్రేసు పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన [[ఉత్తర ప్రదేశ్]], [[పంజాబ్]], [[రాజస్థాన్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు. చెన్నారెడ్డి [[జనవరి 13]], [[1919]]న ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] తాలూకాలోని [[సిర్పూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు
==ఇన్నయ్య చెప్పిన విశేషాలు==
*దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. చెన్నారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి, ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.{{fact}}
|