రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
==జీవితం==
 
రంగనాయకమ్మ, [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[బొమ్మిడి]] గ్రామములో [[1939]] లో జన్మించారు. ఈమె [[తాడేపల్లిగూడెం]] లో ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విధ్యాభ్యాసమువిద్యాభ్యాసము అంతటితో ఆగిపోయినది.
 
రంగనాయకమ్మ [[1958]]లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన[[ పెళ్లి]] చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక [[1970]] లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన [[బీ.ఆర్.బాపూజీ]] (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
పంక్తి 23:
 
==వివాదాలు==
ఈమె వ్రాసిన నవల '[[జానకి విముక్తి]]' [[ఆంధ్రప్రభఆంధ్రజ్యోతి]] వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. [[నీడతో యుద్ధం]] పుస్తకంలో [[గోరా]], [[జయగోపాల్]], [[సి.వి.]], ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యం లో తీవ్ర సంచలనం కలిగించిన [[యండమూరి వీరేంద్రనాథ్]] నవల '[[తులసీదళంతులసిదళం]]' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ [[కొమ్మూరి వేణుగోపాలరావు]] ను కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.{{fact}}
 
=="జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ==
పంక్తి 35:
*[[రచయత్రి ]]
*[[బలిపీఠం (నవల)|బలిపీఠం]]
*[[కృష్ణవేణి ]]
*[[క్రిష్ణవేణి ]]
*[[పేకమేడలు]]
*[[కూలినగోడలు]]
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు