పిల్లి సుభాష్ చంద్రబోస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సుభష ఛమ్ద్ర bhoses మరనమ్ యక్కద
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 8, 1950న తూర్పుగోదావరి జిల్లా హసన్‌బాద్‌లో జన్మించాడు. 1970లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి ఎమ్మెల్యే అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందాడు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడై మంత్రిపదవికి రాజీనామా చేశాడు. డిసెంబరు 2011లో తెలుగుదేశం పార్టీ కిరణ్ కుమార్ మార్ రెడ్డి పై పెట్టిన అవిశ్వాసతీర్మానంలో కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్‌ను ఉల్లంఘించి అనుకూలంగా ఓటుచేయడంతో శాసనసభ్యత్వాన్ని కోల్పోయాడు.
సుభష ఛమ్ద్ర bhoses మరనమ్ యక్కద