శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
 
ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం
 
జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
 
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ
==ప్రస్తుత స్థితి==
[[దస్త్రం:Sarada_temple_POK.jpg|thumb|శారద ఆలయం]]
"https://te.wikipedia.org/wiki/శారదా_పీఠం" నుండి వెలికితీశారు