సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
MerlLinkBot (చర్చ | రచనలు) చి Bot: replacing dead link thehindu.com with hindu.com |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా) |
||
పంక్తి 1:
ప్రపంచ ప్రఖ్యాత '''సురభి నాటక సమాజం''' [[1885]] లో [[కడప]] జిల్లా [[సురభి]] గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు [[వనారస గోవిందరావు]].
[[1885]] లో వనారస సోదరులు వనారస గోవింద రావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి
[[బొమ్మ:Surabhi-maya-bazaar-scene1.jpg| thumb| right| మాయా బజార్ నాటకంలో శశిరేఖగా మారిన ఘటోత్కచుడు, చెలికత్తెలను మగవాని కదలికలతో భయపెట్టుట]]
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. [[సినిమా]] మరియు [[టీవీ]]ల ఆగమనముతో [[1974]] కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. [[1982]] నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.[[బొమ్మ:SreeVenkateswaraNatyaMandali.jpg| thumb|right| శ్రీ ఆర్ నాగేశ్వరరావు సారధ్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి వారి మాయాబజార్ నటులు]]
|