పరవస్తు పద్య పీఠం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పిల్లలకు తెలుగు భాష, పద్యాలు నేర్పడమే లక్ష్యంగా... [[పరవస్తు చిన్నయ సూరి]] మునిమనవడు... పరవస్తు ఫణిశయన సూరి, దీన్ని ఏర్పాటు చేశాడు. పిల్లలకు తెలుగు పద్యాలు నేర్పించి తద్వారా... భవిష్యత్ తరాలకు మనకు మాత్రమే ప్రత్యేకమైన పద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. విశాఖపట్టణంలో ఏర్పాటైన ఈ సంస్థకు ప్రముఖ హాస్యనటుడు కళ్ళు చిదంబరం కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. గోల్లపూడి మారుతిరావు గారు గౌరవ సభ్యులుగా ఉన్నారు.
 
[[దస్త్రం:Paravasthu_Chinnayya_Suri.jpg|thumb|right|పరవస్తు చిన్నయసూరి]]
 
లక్ష్యాలు
"https://te.wikipedia.org/wiki/పరవస్తు_పద్య_పీఠం" నుండి వెలికితీశారు